ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్ కమిషనర్‌కు పురుగుల చికెన్ బిర్యానీ

ABN, First Publish Date - 2021-08-04T01:26:48+05:30

జిల్లా కేంద్రంలోని లక్ష్మీ రెస్టారెంట్లో పురుగులు పట్టిన చికెన్ బిర్యానీని వినియోగదారులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: జిల్లా కేంద్రంలోని లక్ష్మీ రెస్టారెంట్లో పురుగులు పట్టిన చికెన్ బిర్యానీని వినియోగదారులకు వడ్డించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. లక్ష్మీ రెస్టారెంట్లోకి లంచ్ చేయడానికి మున్సిపల్ కమిషనర్, సిబ్బంది వెళ్లారు. అయితే మున్సిపల్ కమిషనర్‌కు, సిబ్బందికి పురుగులు పట్టిన చికెన్ బిర్యానీని హోటల్ సబ్బంది వడ్డించారు. బిర్యానీలో పురుగులు కనిపించడంతో రెస్టారెంట్‌ను కమిషనర్ తనిఖీ చేసారు. తనిఖీలో కుళ్ళి పోయిన మాంసం నిల్వలు లభ్యమయ్యాయి. దీంతో హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు. 

Updated Date - 2021-08-04T01:26:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising