ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుటుంబ వివాదాల కారణంగా మహిళ దారుణ హత్య

ABN, First Publish Date - 2021-12-21T17:13:53+05:30

నిడమనూరు మండలం బొక్కమంతుల పాడులో మహిళ దారుణ హత్యకు గురైంది. కుటుంబ వివాదాలతో కమతం అచ్చమ్మ(60) పై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ : నిడమనూరు మండలం బొక్కమంతుల పాడులో మహిళ దారుణ హత్యకు గురైంది. కుటుంబ వివాదాలతో కమతం అచ్చమ్మ(60) పై కోడలు తరపు బంధువులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అచ్చమ్మ కుమారుడు, భర్త పైనా సైతం దాడికి పాల్పడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బందోబస్తు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-12-21T17:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising