ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN, First Publish Date - 2021-03-07T00:05:41+05:30

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. నార్సింగి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జా గూడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు మీద పద్మ అనే మహిళ వెళుతుండగా వేగంగా వచ్చిన ఓ కారు ఆమెను ఢీ  కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే పద్మను ఢీ కొట్టి తన కారును వదిలేసి పారిపోతున్న రామకృష్ణారెడ్డిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-07T00:05:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising