ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగుపడి మహిళ మృతి

ABN, First Publish Date - 2021-09-14T00:10:22+05:30

జిల్లాలో పిడుగుపడి ఒక మహిళ మృతి చెందింది. ఏటూరునాగారం మండల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: జిల్లాలో పిడుగుపడి ఒక మహిళ మృతి చెందింది. ఏటూరునాగారం మండల కేంద్రంలోని శంకర్ రాజు పల్లిలోని మిర్చి తోటలో పనిచేస్తున్న తల్లీకూతుళ్లపై పిడుగు పడడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కూతురు రమ్య మృతి చెందింది. తల్లి లాలమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-09-14T00:10:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising