ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మర్కల్ శివారులో సగం కాలి బూడిదైన యువతి శవం లభ్యం

ABN, First Publish Date - 2021-11-25T17:34:10+05:30

సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో ఓ వ్యవసాయ బావి వద్ద సగం కాలి బూడిదైన యువతి శవం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి : సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో ఓ వ్యవసాయ బావి వద్ద సగం కాలి బూడిదైన యువతి శవం లభ్యమైంది. ఎక్కడో హత్య చేసి మర్కల్ శివారుకు తీసుకొచ్చి కాల్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి వయస్సు సుమారు 28 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని అంచనా. సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-11-25T17:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising