ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త చట్టాలతో వినియోగదారులకు సత్వర న్యాయం: Damodar

ABN, First Publish Date - 2021-12-23T18:21:52+05:30

వినియోగదారులు కోనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు, రసీద్ తీసుకోవాలని దక్షణాది రాష్ట్రాల వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు పి.దామోదర్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: వినియోగదారులు కోనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు, రసీద్ తీసుకోవాలని దక్షణాది రాష్ట్రాల వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు పి.దామోదర్ తెలిపారు. ఆన్‌‌లైన్ మోసాలను అరికట్టేందుకు వినియోగదారుల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. వినియోగదాలు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన కొత్త చట్టాలతో వినియోగదారులకు సత్వర న్యాయం జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు నాలుగు వేల మందిలో రెండు వేల మంది వినియోగదారులకు నష్ట పరిహారం అందించామని దామోదర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-23T18:21:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising