ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Warangal: తీవ్ర జ్వరంతో బాలిక మృతి...బంధువుల ఆందోళన

ABN, First Publish Date - 2021-12-07T13:30:29+05:30

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని మృతి తీవ్ర కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని మృతి తీవ్ర కలకలం రేపుతోంది. తీవ్ర జ్వరంతో నందిని అనే విద్యార్థిని మృతి చెందింది. అయితే గత 10 రోజుల నుంచి జ్వరంతో ఇబ్బందులు పడుతున్నా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం వల్లే విద్యార్థిని మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో పాఠశాల ఎదుట  బంధువులు ఆందోళన చేపట్టారు. 

Updated Date - 2021-12-07T13:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising