ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శబరిమలైలో వరంగల్ వాసి మృతి

ABN, First Publish Date - 2021-12-22T00:11:57+05:30

కేరళ రాష్ట్రంలోని శబరిమలై‌లో వరంగల్ వాసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: కేరళ రాష్ట్రంలోని శబరిమలై‌లో వరంగల్ వాసి చరణ్ రెడ్డి మృతి  చెందారు. అయితే గుండెపోటుతో మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. టేకులగూడెం గ్రామానికి చెందిన చరణ్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నారు. చరణ్ రెడ్డి భార్య మాజీ కార్పొరేటర్‌గా పని చేశారు. చరణ్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చరణ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

Updated Date - 2021-12-22T00:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising