ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీకారం తీర్చుకుంటాం: మావోయిస్టు పార్టీ

ABN, First Publish Date - 2021-12-29T03:42:51+05:30

మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదలైంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరహద్దు పెసలపాడు అడవుల్లో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు పెసలపాడు అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.  భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే గ్రేహౌండ్స్ బలగాలు ఆరుగురిని కాల్చిచంపారని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అధికారపార్టీ నేతలు, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 


Updated Date - 2021-12-29T03:42:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising