ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ను కలిసిన వరంగల్‌ నేతలు

ABN, First Publish Date - 2021-03-22T05:13:13+05:30

కేసీఆర్‌ను కలిసిన వరంగల్‌ నేతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ టౌన్‌, మార్చి 21 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించిన సందర్భంగా వరంగల్‌ ఉమ్మడి జిల్లా నేతలు ఆదివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. పల్లా గెలుపునకు సహకరించిన నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. సీఎంను కలిసిన వారిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నన్నపునేని నరేందర్‌, రాజయ్య, చల్లా ఽధర్మారెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, కె.వాసుదేవరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవిందర్‌రావు తదితరులున్నారు.

Updated Date - 2021-03-22T05:13:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising