ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్‎లో ముగ్గురి దారుణ హత్య

ABN, First Publish Date - 2021-09-01T12:42:29+05:30

ఎల్బీ నగర్‌లో దారుణం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై కత్తులు, గొడ్డళ్లతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌: వరంగల్‎లోని మట్టెవాడలో తెల్లవారుజామున దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. దుండుగుల దాడిలో ముగ్గురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు సమర్‌, ఫహద్‌ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతులు చాంద్‌పాషా (50), ఖలీల్‌ (40), సబీరా(42)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు ఆర్థిక లావాదేవీలే హత్యలకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Updated Date - 2021-09-01T12:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising