ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థలాల కోసం పోరు.. ప్రభుత్వ స్థలంలో గుడిసెలకు యత్నం

ABN, First Publish Date - 2021-08-03T19:44:05+05:30

వరంగల్: నర్సంపేటలో పేదలు ఇళ్ల స్థలాల కోసం ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: నర్సంపేటలో పేదలు ఇళ్ల స్థలాల కోసం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు. వామపక్షాలతో కలిసి ఎర్రజెండాలు పాతారు. అయితే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పేదలను అడ్డుకున్నారు. జెండాలను తొలగించారు. గత ఎన్నికల ముందు నర్సంపేట శివారులోని ప్రభుత్వ భూమిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పటికీ నెరవేరకపోవడంతో పేదలు ఆక్రమణలకు సిద్ధమయ్యారు. తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అవసరంలేదని స్థలాలు కేటాయిస్తే చాలని తెలిపారు.

Updated Date - 2021-08-03T19:44:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising