ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేఖల యుద్ధం

ABN, First Publish Date - 2021-08-06T00:13:46+05:30

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు, తెలంగాణ ప్రభుత్వం మధ్య లేఖల యుద్ధం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు, తెలంగాణ ప్రభుత్వం మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఈ నెల 3న కేఆర్‌ఎంబీ&జీ ఆర్ఎంబీల సంయుక్త సమన్వయ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశాన్ని తెలంగాణ అధికారులు బహిష్కరించారు. పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఇరు బోర్డులకు, కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది.  తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై స్పందిస్తూ ఈనెల 9న అత్యవసర పూర్తిస్థాయి సమావేశాన్ని కృష్ణ, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసాయి. న్యాయస్థానాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన పలు కీలక కేసుల విచారణ దశలో ఉన్నందున బోర్డు నిర్వహించే అత్యవసర సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ తేల్చి చెప్పింది.   

Updated Date - 2021-08-06T00:13:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising