ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీలో నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాలు రెట్టింపు చేయాలి: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-05-20T09:13:23+05:30

గాంధీ ఆస్పత్రిలో కరోనా సేవలందిస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాలను రూ. 8 వేల నుంచి రూ. 16 వేలకు పెంచాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో కరోనా సేవలందిస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాలను రూ. 8 వేల నుంచి రూ. 16 వేలకు పెంచాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10ు ఇన్సెంటివ్‌ ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్‌ గాంధీ ఆస్పత్రి పర్యటన.. మరో ఉస్మానియా పర్యటనలా మిగిలిపోవద్దని బుధవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-20T09:13:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising