ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ జాతీయ నాయకత్వంతో క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ భేటీ?

ABN, First Publish Date - 2021-10-28T08:52:27+05:30

ప్రముఖ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఇటీవల బీజేపీ జాతీయ ముఖ్యనేత ఒకరితో సమావేశమైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్టీలో చేరతారంటూ ప్రచారం

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఇటీవల బీజేపీ జాతీయ ముఖ్యనేత ఒకరితో సమావేశమైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన బీజేపీలో చేరతారంటూ బుధవారం సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే లక్ష్మణ్‌ భేటీకి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని బీజేపీ రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. ఆయన పార్టీలో చేరనున్నట్లు జరిగిన ప్రచారం వాస్తవం కాకపోవచ్చని సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-10-28T08:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising