ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటుకు నోటు కేసు మార్చి 1కి వాయిదా

ABN, First Publish Date - 2021-02-25T08:37:44+05:30

ఓటుకు నోటు కేసు తదుపరి విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు మార్చి 1కి వాయిదా వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసు తదుపరి విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు మార్చి 1కి వాయిదా వేసింది. ఎంపీ రేవంత్‌ రెడ్డి, రుద్ర ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌ బుధవారం ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఆడియో టేపులకు సంబంధించి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎ్‌సఎల్‌) నివేదిక అందాల్సి ఉందని, ఆ నివేదిక సమర్పించేందుకు కొంత గడువు కావాలని ఏసీబీ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి మార్చి 1కి వాయిదా వేశారు.  

Updated Date - 2021-02-25T08:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising