ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-12-01T19:15:52+05:30

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసు వ్యవహారంలో రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని సండ్ర, ఈ కేసు విచారణ అవినీతి నిరోధక చట్టానికి వర్తించదంటూ రేవంత్ రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇరువురూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులే కొనసాగుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. 

Updated Date - 2021-12-01T19:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising