ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామ మందిరం నిర్మాణానికి రూ.లక్ష విరాళం

ABN, First Publish Date - 2021-01-21T04:19:19+05:30

రామ మందిరం నిర్మాణానికి రూ.లక్ష విరాళం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగుటౌన్‌, జనవరి 20: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ములుగు పట్టణానికి చెందిన మంజునాథ రియల్‌ ఎస్టేట్‌ అధినేత బండారి మోహన్‌కుమార్‌ రూ.లక్ష విరాళంగా అందజేశారు. ధర్మజాగరణ సమితి ప్రముఖ్‌ వెంకట్‌కు చెక్కు అందించి మాట్లాడారు. ఈ పవిత్ర యజ్ఞంలో నా వంతు సహాయం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, బాణాల సుధాకర్‌, ముక్కు సబ్బారెడ్డి, భాషబోయిన మహేందర్‌, నగరపు రమేష్‌, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, చల్లూరి మహేందర్‌, సిరికొండ బలరాం, కొండారెడ్డి, కిషోర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T04:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising