ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఈటలకు ఎందుకు ఓటెయ్యాలి? హుజురాబాద్ సమస్యలపై రాజీనామా చేశారా?’

ABN, First Publish Date - 2021-10-21T17:36:41+05:30

కరీంనగర్‌కు రైల్వేలైన్ ప్రతిపాదనలు కేంద్రం రద్దు చేస్తే.. బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: కరీంనగర్‌కు రైల్వేలైన్ ప్రతిపాదనలు కేంద్రం రద్దు చేస్తే.. బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ప్రశ్నించారు. జాతీయ రహదారుల పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని నిలదీశారు. కేంద్రాన్ని ఒప్పించి కొత్త ప్రాజెక్టు తెచ్చే బాధ్యత సంజయ్‌కి లేదా? అని ప్రశ్నించారు. అసలు ఈటలకు ఎందుకు ఓటెయ్యాలని నిలదీశారు. ఈటల ఏమైనా హుజురాబాద్ సమస్యలపై రాజీనామా చేశారా? అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు.

Updated Date - 2021-10-21T17:36:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising