ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్.. ఈ దొంగ ధర్నా ఎందుకు: విజయశాంతి

ABN, First Publish Date - 2021-11-18T22:36:53+05:30

దేశంలో ఎక్కడాలేని సమస్య కేసీఆర్‌కే ఎందుకు వచ్చిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ తప్ప బియ్యం కొంటామని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: దేశంలో ఎక్కడాలేని సమస్య కేసీఆర్‌కే ఎందుకు వచ్చిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ తప్ప బియ్యం కొంటామని కేంద్రం చెబుతున్నా కేసీఆర్‌కు ఈ మోసాల ధర్నా ఎందుకు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. రైస్ మిల్లర్ల నుంచి వేల కోట్ల కమీషన్లు తీసుకుని కేసీఆర్ బాయిల్డ్ రైస్‌కే పట్టుబడుతున్నారన్నారు. రోడ్ల మీద తడిసిపాడవుతున్న ధాన్యం కొనుగోలు చేయక రైతులను గోస పెట్టిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే యాసంగి గురించి ఈ దొంగ ధర్నా ఎందుకు అని విజయశాంతి ప్రశ్నించారు. ఇదే అంశంపై విజయశాంతి సోషల్ మీడియా ద్వారా తీవ్ర స్థాయిలో స్పందించారు. 



Updated Date - 2021-11-18T22:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising