ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం రాజకీయాల నుంచి తప్పుకున్నారనుకుంటా?: విజయశాంతి

ABN, First Publish Date - 2021-01-19T21:49:48+05:30

టీఆర్‌ఎస్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నాశనమైందని  విమర్శించారు. వాక్సినేషన్ సమయంలో ప్రతిఒక్కరికి ధైర్యం ఇవ్వాల్సిన సమయంలో సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదని ఆరోపించారు. రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకున్నారని అనుకుంటున్నానని ఆమె వ్యాఖ్యానించారు.


మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ మహిళ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో విజయశాంతి మాట్లాడుతూ వ్యాక్సినేషన్ సమయంలో ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిన సీఎం ఫాంహౌస్ నుంచి బయటకు రాలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి అయితే బయటకు వస్తారని, ప్రజల సమస్యలు తెలుసుకుంటారని అన్నారు. టీఆర్ఎస్‌లో సీఎం నుంచి కిందిస్థాయి నేత వరకు బూతులే మాట్లాడుతున్నారని విజయశాంతి విమర్శించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్  తరుణ్ చుగ్, స్థానిక నేతలు హాజరయ్యారు.


Updated Date - 2021-01-19T21:49:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising