ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్ భవన్ ను సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి

ABN, First Publish Date - 2021-09-02T00:15:20+05:30

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం రాజ్ భవన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాతృవియోగం తో బాధపడుతున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కి పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం రాజ్ భవన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాతృవియోగం తో బాధపడుతున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కి పరామర్శించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గవర్నర్ తమిళిసైతో కొంత సేపు దేశ, రాష్ట్ర విషయాలపై చర్చించారు. అనంతరం ఇటీవలనే హార్ట్ సర్జరీ చేసుకుని కోలుకుంటున్న మిజోరం గవర్నర్ హరి బాబుని కూడా ఉపరాష్ట్రపతి పరామర్శించారు.

Updated Date - 2021-09-02T00:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising