ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vemulawada రాజన్న హుండీ ఆదాయం రూ.కోటి 75 లక్షలు

ABN, First Publish Date - 2021-11-25T12:00:57+05:30

వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఖజానాకు హుండీ ద్వారా కోటి 75 లక్షల రూపాయలకుపైగా ఆదాయం సమకూరింది. పదిహేను రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఖజానాకు హుండీ ద్వారా కోటి 75 లక్షల రూపాయలకుపైగా ఆదాయం సమకూరింది.  పదిహేను రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారి హుండీల్లో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 75 లక్షల 15 వేల 789 రూపాయల నగదు, 285-150 గ్రాముల బంగారం, 14 కిలోల 800 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు.  

Updated Date - 2021-11-25T12:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising