ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వాన్‌పిక్‌’ భూములు ఉచితంగా పొందలేదు

ABN, First Publish Date - 2021-11-26T10:00:48+05:30

అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఒప్పందం జరిగిన వాన్‌పిక్‌ ప్రాజెక్టులో భాగంగా సేకరించిన భూములకు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ మొత్తంలో రైతులకు చెల్లించామని నిమ్మగడ్డ ప్రసాద్‌ తెలంగాణ హైకోర్టుకు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఒప్పందం జరిగిన వాన్‌పిక్‌ ప్రాజెక్టులో భాగంగా సేకరించిన భూములకు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ మొత్తంలో రైతులకు చెల్లించామని నిమ్మగడ్డ ప్రసాద్‌ తెలంగాణ హైకోర్టుకు వెల్లడించారు. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్‌పిక్‌ ప్రాజెక్టు, నిమ్మగడ్డ ప్రసాద్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లపై జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం గురువారం విచారణ కొ నసాగించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Updated Date - 2021-11-26T10:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising