ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మగడ్డను ఎలా నిందితుడిగా చేరుస్తారు?

ABN, First Publish Date - 2021-11-30T09:04:42+05:30

జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమకు భారీ లాభాలు వచ్చాయని.. ఆ విషయాన్ని సీబీఐ తొక్కిపెట్టిందని వాన్‌పిక్‌ ప్రాజెక్టు, నిమ్మగడ్డ ప్రసాద్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో వాన్‌పిక్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌ వాదనలు

హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమకు భారీ లాభాలు వచ్చాయని.. ఆ విషయాన్ని సీబీఐ తొక్కిపెట్టిందని వాన్‌పిక్‌ ప్రాజెక్టు, నిమ్మగడ్డ ప్రసాద్‌ ఆరోపించారు. పెట్టుబడులు, ఇతర ఏ నిర్ణయాలనైనా కంపెనీ తీసుకుంటుందని, చైర్మన్‌గా నిమ్మగడ్డ ఆ నిర్ణయాలను అమలు చేశారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయన్ను ఎలా నిందితుడిగా చేరుస్తారని ప్రశ్నించారు. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై సీబీఐ నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ వాన్‌పిక్‌, నిమ్మగడ్డ తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. వీటిపై జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

Updated Date - 2021-11-30T09:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising