ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కిషన్ రెడ్డి

ABN, First Publish Date - 2021-03-01T17:49:26+05:30

పట్టభద్రుల ఎన్నికలను భ్రష్టుపట్టించడానికి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్‎నగర్‎లో ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌: పట్టభద్రుల ఎన్నికలను భ్రష్టుపట్టించడానికి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్‎నగర్‎లో ఆయన పర్యటించారు. పర్యటన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చట్టసభలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, సీఎం కేసీఆర్ కు అభద్రతాభావం పెరిగిందని విమర్శించారు. హైదరాబాద్‎లో గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‎, బీజేపీకి కేవలం ఎనిమిది వేల ఓట్లు మాత్రమే తేడా అన్నారు. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు మేధావుల ఎన్నికలని..ఇలాంటి ఎన్నికల్లో ఎప్పుడూ మేధావుల ఆశీస్సులతో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

Updated Date - 2021-03-01T17:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising