ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోసలవాగులో ఇద్దరు యువతులు గల్లంతు

ABN, First Publish Date - 2021-08-31T01:57:15+05:30

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజపేట మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజపేట మండలం కుర్రారం గ్రామంలోని దోసలవాగులో ఇద్దరు యువతులు సింధూజ( 24), బిందు (14) గల్లంతయ్యారు. ఇటుకాలపల్లి వెళ్లి తిరిగి శ్రవణ్ అనే వ్యక్తి బైక్‌పై కుర్రారం గ్రామానికి వెళ్తుండగా వాగులో నీటి ప్రవాహనికి యువతులు కొట్టుకుపోయారు. శ్రవణ్‌ను స్థానికులు కాపాడారు. గాలింపు చర్యల్లో కొన ఊపిరితో సింధూజ దొరికింది. చికిత్స కోసం రాజపేట నుంచి భువనగిరి ఆసుపత్రికి తరలించారు. బిందు ఆచూకీ ఇంకా లభించ లేదు. 

Updated Date - 2021-08-31T01:57:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising