ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల దుర్మరణం

ABN, First Publish Date - 2021-12-30T14:42:14+05:30

వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్ : వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బోడ్మట్ పల్లి వద్ద జాతీయ రహదారి 161 పై వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బజాజ్ అవేంజర్ బైకుపై నుంచి పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదం ధాటికి పెట్రోల్ ట్యాంకుకు మంటలు అంటుకొని సదరు యువకుడు పూర్తిగా కాలిపోయాడు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-12-30T14:42:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising