ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగారెడ్డి జిల్లాలో గోడకూలి ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-12-26T18:24:13+05:30

జిల్లాలో విషాదం ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు గోడకూలి ఇద్దరు యువకులు మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గోడకూలి ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన శంకర్పల్లిలోని బుల్కాపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. పాత ఇంటి మరమ్మతుల కోసం గోడను కులుస్తున్న సమయంలో యువకుల మీద రాళ్లు పడడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. మధు, శ్రీకాంత్ అనే ఇద్దరూ యువకులు  అక్కడికక్కడే మృతిచెందారు. సంవత్సరం క్రితం వీరిద్దరికీ వివాహం జరిగింది. ఈ ఘటనపై శంకర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-26T18:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising