ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు చెరువులలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి

ABN, First Publish Date - 2021-04-19T21:06:01+05:30

నగరంలోని వేర్వేరు చెరువులలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మల్లంపేట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీడిమెట్ల/దుండిగల్: నగరంలోని వేర్వేరు చెరువులలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మల్లంపేట చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. మృత దేహాన్ని వెలికి తీసి పోలీసులు ఆసుపత్రికి  తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


అలాగే బోరంపేట్‌లోని చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈతగాళ్ళు చెరువులో వెతికి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడిని బోరంపేట్ నివాసి సంతోష్ (23)గా పోలీసులు గుర్తించారు. రెండు వేరు వేరు కేసులుగా నమోదు చేసుకుని దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-04-19T21:06:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising