ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో రెండు అదనపు ప్రత్యేక రైళ్లు

ABN, First Publish Date - 2021-03-02T08:34:51+05:30

జోన్‌ నుంచి మరో రెండు అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జోన్‌ నుంచి మరో రెండు అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సోమ, శుక్రవారాల్లో కొల్హాపూర్‌-నాగ్‌పూర్‌ రైలు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతుందని, కొల్హాపూర్‌ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుందని తెలిపారు. గురు, శనివారాల్లో నడిచే నాగ్‌పూర్‌-కొల్హాపూర్‌ రైలు 13న ప్రారంభమవుతుందని, నాగ్‌పూర్‌ నుంచి మధ్యాహ్నం 3.15గంటలకు బయలుదేరి, కొల్హాపూర్‌కు మరుసటి రోజు మధ్యాహ్నం 2గంటలకు చేరుకుంటుందని తెలిపారు.

Updated Date - 2021-03-02T08:34:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising