ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావిలో క్రేన్‌ కూలి ఇద్దరు మృతి !

ABN, First Publish Date - 2021-02-26T08:17:42+05:30

వ్యవసాయ బావి తవ్వకం పనులు చేస్తుం డగా క్రేన్‌ పట్టుతప్పి బావిలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుస్నాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 25: వ్యవసాయ బావి తవ్వకం పనులు చేస్తుం డగా క్రేన్‌ పట్టుతప్పి బావిలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం బల్లునాయక్‌ తండాలో గురువారం జరిగింది. తండాకు చెందిన లావుడ్య దుర్గ బావిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు 15 రోజులుగా పనులు చేస్తున్నారు. గురువారం బావిలో భీమా, దేవోజు, ఇస్లావత్‌ వెంక్యనాయక్‌లు పని చేస్తుండగా, బావిపైన  చాందిని, సరోజ క్రేన్‌ నడిపే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో రాళ్ల బరువు ఎక్కువై క్రేన్‌ బావిలోకి పడిపోయింది. క్రేన్‌ పట్టుకున్న లావుడ్య చాందిని (35), బావిలో ఉన్న ఆమె బావ లావుడ్య భీమా (50) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన వెంక్యనాయక్‌, లావుడ్య దేవోజులను ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-02-26T08:17:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising