ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులి దాడిలో రెండు పశువులు మృతి

ABN, First Publish Date - 2021-02-27T08:40:16+05:30

పశువుల మం దపై పులి దాడి చేయడంతో రెండు జీవాలు చనిపోయాయి. కుమరం భీం ఆసిఫాబాద్‌జిల్లా బెజ్జూరు మండలం కుంటలమానేపల్లికి చెందిన ముగ్గురు కాపర్లు గురువారం పశువులను మేతకు తీసుకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెజ్జూరు/పెద్దపల్లి రూరల్‌, ఫిబ్రవరి 26: పశువుల మం దపై పులి దాడి చేయడంతో రెండు జీవాలు చనిపోయాయి. కుమరం భీం ఆసిఫాబాద్‌జిల్లా బెజ్జూరు మండలం కుంటలమానేపల్లికి చెందిన ముగ్గురు కాపర్లు గురువారం పశువులను మేతకు తీసుకెళ్లారు. తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలో మందపై పులి దాడి చేసి ఒక ఆవు, ఎద్దును చంపేసింది. బె జ్జూరు రేంజ్‌ అటవీ అధికారు లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పెద్దపులి పంట చేలలో సంచరిస్తున్నందున పశువులను అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లొద్దని గ్రామస్థులకు సూచించారు. 


Updated Date - 2021-02-27T08:40:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising