ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరి దారుణ హత్య

ABN, First Publish Date - 2021-11-09T01:42:23+05:30

జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులను దుండగులు హత్య చేసారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి దగ్గర రాజుభాయ్‌, అనీల్ గౌడ్‌ అనే ఇద్దరు వ్యక్తులను దుండగులు గొడ్డలితో నరికి చంపారు. అయితే ఈ హత్యకు ఇంకా కారణాలు తెలియ రాలేదు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ హత్యలు పట్టణంలో సంచలనం సృష్టించాయి.  

Updated Date - 2021-11-09T01:42:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising