ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లీ కూతుళ్ల హత్య ఘటనలో ఇద్దరి అరెస్ట్

ABN, First Publish Date - 2021-06-19T22:54:18+05:30

తల్లీ కూతుళ్లను హత్య చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: తల్లీ కూతుళ్లను హత్య చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హుస్నాబాద్‌లో ఈనెల 16న తల్లీ కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య చేయడంలో నిందితుడికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మీడియా ఎదుట ఏఎస్పీ మహేందర్ ప్రవేశపెట్టారు. వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, గొడ్డలి, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ తెలిపారు. వారిని కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏఎస్పీ మహేందర్ వెల్లడించారు. 

Updated Date - 2021-06-19T22:54:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising