ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ అసెంబ్లీ ఘటనను టీటీడీపీ తీవ్రంగా ఖండిస్తుంది: బక్కనీ నర్సింహులు

ABN, First Publish Date - 2021-11-20T22:02:34+05:30

ఏపీ అసెంబ్లీ ఘటనను టీటీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని టీటీడీపీ చీఫ్‌ బక్కనీ నర్సింహులు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఘటనను టీటీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ చీఫ్‌ బక్కనీ నర్సింహులు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ శాసనసభలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. సభలో వ్యక్తిగత దూషణలు సరికాదని హితవుపలికారు. చంద్రబాబు అత్యధిక కాలం సీఎంగా పనిచేశారని తెలిపారు. ఇంటికి పరిమితమైన ఒక ఇళ్లాలుపై వ్యక్తిగత వ్యాఖ్యలు.. సరికాదని పేర్కొన్నారు. జగన్‌కు సీఎంగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర సంపదను జగన్‌ దోచేస్తున్నారని బక్కనీ నర్సింహులు ఆరోపించారు.

Updated Date - 2021-11-20T22:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising