ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

ABN, First Publish Date - 2021-10-20T08:53:23+05:30

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తిరుమలగిరి(సాగర్‌), అక్టోబరు 19: అప్పుల బాధతో నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం నాయకునితండాలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తండాకు చెందిన మేరావత్‌ గుండు(35) ఏడెకరాల్లో పత్తి సాగు చేశాడు. గత ఏడాది దిగుబడి రాకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన రూ. 8లక్షలు అప్పులు మిగిలిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ఏడాది పంట కూడా దెబ్బతింది. దీంతో అప్పులెలా తీర్చాలనే బెంగతో ఈ నెల 14న పురుగుల మందు తాగగా కుటుంబ సభ్యులు ఆసుప్రతికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు.  

Updated Date - 2021-10-20T08:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising