ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొత్తాన్నీ వీడియో తీయండి : సీపీలకు హైకోర్టు ఆదేశాలు

ABN, First Publish Date - 2021-05-11T22:19:25+05:30

రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు హైకోర్టు కీలక సూచనలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. లాక్‌డౌన్ కారణంగా వెసులుబాటు కల్పించే సమయం మొత్తాన్ని వీడియో గ్రఫీ చేయాలని మూడు కమిషనర్లేటకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది ఆయా పీఎస్ పరిధిలో వీడియో గ్రఫీ చేయాలని ఆదేశించింది. కోవిడ్ నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. 


Updated Date - 2021-05-11T22:19:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising