ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్ ల్యాబ్‌తో నేరాలకు చెక్

ABN, First Publish Date - 2021-07-17T01:27:43+05:30

మహిళలపై జరుగుతున్న నేరాలకు సైబర్ ల్యాబ్‌తో చెక్ పెట్టవచ్చని డీజీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మహిళలపై జరుగుతున్న నేరాలకు సైబర్ ల్యాబ్‌తో చెక్ పెట్టవచ్చని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని డీజీపీ తెలిపారు. సైబర్ నేరాల పట్ల అవగాహన, చైతన్య కార్యక్రమాల కోసం ఈ సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని డీజీపీ పేర్కొన్నారు. సైబర్ నేరాలపై అవగాహనకు పోలీస్ స్టేషన్ స్థాయిల్లోనే సైబర్ వారియర్లను నియమించామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-07-17T01:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising