ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈవీఎంల భద్రత కోసం గోదాములు: శశాంక్ గోయల్

ABN, First Publish Date - 2021-12-17T23:17:25+05:30

ఈవీఎం, వీవీ ప్యాట్‌ల భద్రత కోసం నూతనంగా ఏర్పడిన జిల్లాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మెదక్: ఈవీఎం, వీవీ ప్యాట్‌ల భద్రత కోసం నూతనంగా ఏర్పడిన జిల్లాలో గోదాములు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి  శశాంక్ గోయల్ తెలిపారు. పట్టణంలోని నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయంలో ఈవీఎం, వీవీ ప్యాట్‌ల గోదామును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గోదాముల వద్ద 24 గంటల సెక్యూరిటీ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికి  రెండు లక్షల మంది నుంచి ఓటు హక్కు కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. 2022 జనవరి, 5 నాటికి తుది జాబితా విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమా సింగ్, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-17T23:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising