ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈనెల 14న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు: శశాంక్‌ గోయల్

ABN, First Publish Date - 2021-12-11T00:42:29+05:30

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని సీఈవో శశాంక్‌ గోయల్ తెలిపారు. ఈనెల 14న ఉ.8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అభ్యర్థుల పర్యవేక్షణలో స్ట్రాంగ్‌రూమ్‌లు సీజ్ చేస్తున్నామన్నారు. స్ట్రాంగ్‌రూంల దగ్గర సీసీ కెమెరాలు, పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్‌ జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినవారు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదన్నారు. 




Updated Date - 2021-12-11T00:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising