ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేతలకు మతి చెడింది: శ్రీధర్ రెడ్డి

ABN, First Publish Date - 2021-11-22T03:19:04+05:30

సీఎం కేసీఆర్‌ను బీజేపీ నేత చంద్రశేఖర్‌ దేశద్రోహి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. రైతు ఉద్యమంలో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను బీజేపీ నేత చంద్రశేఖర్‌ దేశద్రోహి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు.  రైతు ఉద్యమంలో అమరులైన రైతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తే దేశద్రోహి అవుతారా? ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలకు మతి చెడిందని, రైతు ఉద్యమంలో ఉన్నవారు ఖలిస్థాన్ తీవ్రవాదులైతే ప్రధాని రైతు చట్టాలను ఎందుకు రద్దు చేశారని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-11-22T03:19:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising