ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ

ABN, First Publish Date - 2021-09-01T21:45:52+05:30

గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో టీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం కోసం కేంద్రం 11 వందల చదరపు మీటర్ల భూమిని కేటాయించింది. ఎంపీలకు అనుగుణంగా స్థలం కేటాయింపు జరిగింది. భూమి పూజ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి సహా పలువురు ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారు. భూమి పూజ ఏర్పాట్లను కేటీఆర్, టీఆర్‌ఎస్‌ నేతలు పర్యవేక్షించారు.

Updated Date - 2021-09-01T21:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising