ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి సెప్టెంబర్ 2న భూమి పూజ

ABN, First Publish Date - 2021-08-30T21:19:06+05:30

ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు. సెప్టెంబర్ 2న వసంత్ కుంజ్‌లో టీఆర్ఎస్‌కు కేటాయించిన స్థలంలో సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యాలయం కోసం కేంద్రం 11 వందల చదరపు మీటర్ల భూమిని కేటాయించింది. ఎంపీలకు అనుగుణంగా స్థలం కేటాయింపు జరిగింది.

Updated Date - 2021-08-30T21:19:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising