ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగరేణిపై కేంద్రం కన్ను: ఎంపీ నేతకాని

ABN, First Publish Date - 2021-12-10T02:43:34+05:30

రాష్ట్రంలోని బొగ్గు గని సంస్థ సింగరేణిపై కేంద్రం కన్ను పడిందని ఎంపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలోని బొగ్గు గని సంస్థ సింగరేణిపై కేంద్రం కన్ను పడిందని ఎంపీ నేతకాని వెంకటేష్‌ ఆరోపించారు. బుద్ధి, జ్ఞానం లేకుండా బండి సంజయ్, అర్వింద్ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సింగరేణి కార్మికుల అంశంపై బండి సంజయ్‌, అర్వింద్ పార్లమెంట్‌లో ఎప్పుడైనా అడిగారా అని ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్‌, గుజరాత్‌లలో కోల్ బ్లాక్‌లను ఆ రాష్ట్రాలకే వేలానికి ఇచ్చారని ఆయన  పేర్కొన్నారు. మరి ఇక్కడి కోల్ బ్లాకులను తెలంగాణకు ఇవ్వడానికి అడ్డేంటని ఆయన ప్రశ్నించారు. 




Updated Date - 2021-12-10T02:43:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising