ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడిగా నిరసన తెలుపుతాం: ఎంపీ కేశవరావు

ABN, First Publish Date - 2021-12-02T02:48:49+05:30

ధాన్యం కొనుగోలు విషయంలో కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ధాన్యం కొనుగోలు విషయంలో కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల ఎంపీలందరం కలిసి జాయింట్‌గా నిరసన తెలుపుతామని టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావు తెలిపారు. తెలంగాణ రైతుల సమస్యలను కేంద్రమంత్రికి వివరించామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గింజా కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  హామీ ఇచ్చి ఇప్పుడు దానిని నెరవేర్చడం లేదని ఆయన ఆరోపించారు. 



Updated Date - 2021-12-02T02:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising