ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

ABN, First Publish Date - 2021-11-16T00:20:27+05:30

మ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, రవీందర్ రావు, కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ ఖరారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, రవీందర్ రావు, కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ ఖరారు చేసింది. మరోవైపు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని ఎంపిక చేశారు. సిద్దిపేట కలెక్టర్‌గా తన పదవికి వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎస్ సోమేశ్ కుమార్‌కు అందజేశారు. ఆ వెంటనే రాజీనామాను ఆమోదించడం కూడా జరిగిపోయింది. 



Updated Date - 2021-11-16T00:20:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising