ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చూస్తూ ఊరుకోం: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-11-16T22:57:10+05:30

రాష్ట్రంలో రైతుల పేరుతో విద్యేషాలు రెచ్చగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పేరుతో విద్యేషాలు రెచ్చగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని బీజేపీని పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. బెంగాల్ వాతావరణాన్ని తెలంగాణలో తెచ్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీయే టీఆర్ఎస్‌పై దాడి చేసి దొంగే దొంగ అన్నట్లు ఆరోపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి ధాన్యం కొనకపోతే రైతులు ఉరికిచ్చి కొడతారని ఆయన పేర్కొన్నారు. మోదీ, కేంద్ర మంత్రుల ముందు  బీజేపీ నేతలు ధర్నాలు చేస్తే బాగుంటుందని  జీవన్‌రెడ్డి హితవు పలికారు. 


Updated Date - 2021-11-16T22:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising