ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను అర్వింద్‌ మోసం చేశారు: ఎమ్మెల్యే బాల్క

ABN, First Publish Date - 2021-11-30T21:45:56+05:30

పసుపు బోర్డు విషయంలో రైతులను బీజేపీ ఎంపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పసుపు బోర్డు విషయంలో రైతులను బీజేపీ ఎంపీ అర్వింద్‌ మోసం చేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో బండి సంజయ్, అర్వింద్‌వి దిగజారుడు రాజకీయాలని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్‌ని విమర్శించే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. సంజయ్, అర్వింద్‌కి రైతులు త్వరలోనే బుద్ధి చెప్తారన్నారు. కేసీఆర్‌పై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. 



Updated Date - 2021-11-30T21:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising