ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రికి భారీగా విరాళం అందజేసిన మేడ్చల్ టీఆర్ఎస్ నేతలు

ABN, First Publish Date - 2021-10-28T22:06:14+05:30

లక్ష్మినరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు భారీగా చేరుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి భవనగిరి: లక్ష్మినరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు భారీగా చేరుతున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపుతో దాతలు బంగారాన్ని కానుకగా సమర్పిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గం కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు యాదాద్రి ఆలయానికి మూడు కిలోల బంగారం ఇవ్వాలని నిర్ణయించారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి యాదాద్రి వెళ్లిన మేడ్చల్ టీఆర్ఎస్ నేతలు మూడు కిలోల బంగారానికి అయ్యే నగదును ఆలయ అధికారులకు అందజేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు మంత్రి మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో యాదాద్రి అభివృద్ధికి తనవంతుగా మూడు కిలోల బంగారాన్ని ఇచ్చినట్లు  మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-28T22:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising